Telangana, సెప్టెంబర్ 4 -- భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరదల వల్ల పంట పొలాల్లో ఇసుక ... Read More
Telangana,hyderabad, సెప్టెంబర్ 4 -- ఉస్మానియా యూనివర్శిటీలో(PGRRCDE) దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. అయితే ... Read More
Andhrapradesh, సెప్టెంబర్ 4 -- ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పా... Read More
Hyderabad,telangana, సెప్టెంబర్ 4 -- హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరించనున్నారు. ఇందుకోసం మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇదే విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనా... Read More
Andhrapradesh, సెప్టెంబర్ 4 -- విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం రద్దు అయింది. విమానాన్ని పక్షి ఢీకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడ... Read More
Andhrapradesh, సెప్టెంబర్ 4 -- చేనేత ఉత్పత్తులకు మార్కెంటింగ్ కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త సదుపాయం కల్పిస్తోంది. రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చేనేత బజార్లు ఏర్పాటు చేయిస్తోంది. అదే సమయంలో ఆప్కో ద్వార... Read More
Telangana,hyderabad, సెప్టెంబర్ 3 -- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అత్యంత చురుకైన పాత్ర పోషించిన కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. ప... Read More
Andhrapradesh, సెప్టెంబర్ 3 -- కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. తుమ్మిడిహట్టి వద్దనే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మిస... Read More
Telangana,warangal, సెప్టెంబర్ 3 -- గంజాయి సరఫరా, రవాణపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జరిపిన సోదాల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు. భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని వ... Read More
Andhrapradesh, సెప్టెంబర్ 3 -- గతంలో ఎన్నడూ లేనంతగా ఏపీకి ఎరువుల కేటాయింపు జరుగుతోంది. ప్రస్తుత కేటాయింపులకు అదనంగా 53 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ యూరియా నౌకల ద్వారా కాకి... Read More